24, మార్చి 2018, శనివారం

ఆహ్వానం!

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో...  
తేది 25-03-2018 న ఆదివారం ఉదయం 10:15ని॥నుండి
నిర్వహించే విళంబి ఉగాది వేడుకలకు మీకిదే ఆహ్వానం. ఇందులో భాగంగా 
కవిసమ్మేళనం,
మహ్మద్ షరీఫ్ రచించిన 'సుజనశతకం' 
అవుసుల భానుప్రకాశ్ రచించిన 'మానవభారతం' వచన కావ్యం 
ఆవిష్కరణోత్సవ కార్యక్రమాలుంటాయి.

వేదిక: భారతీయ విద్యామందిర్ ఉన్నత పాఠశాల,(BVM హైస్కూల్) సంగారెడ్డి.

సభాధ్యక్షులు
శ్రీ పూసల లింగాగౌడ్ గారు, అధ్యక్షులు మెతుకుసీమ సంస్థ.

ముఖ్య అతిథి
శ్రీ నందిని సిధారెడ్డి గారు, చైర్మన్, సాహిత్య అకాడమీ తెలంగాణ

విశిష్ఠ అతిథులు
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు.
శ్రీ పట్లోళ్ళ నరహరి రెడ్డిగారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు

ఆత్మీయ అతిథులు
శ్రీ ఆర్. సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ, ఆరెస్సెన్ ఛానల్ అధినేత.
శ్రీ సువర్ణవినాయక్ గారు, పాఠ్య పుస్తకాల కో ఆర్డినేటర్, తెలంగాణ.
శ్రీ దోరవేటి చెన్నయ్య గారు, ప్రముఖ కవి, నవలారచయిత
శ్రీ కంది శంకరయ్య గారు, ప్రముఖ పద్య కవి, 
శ్రీ బోర్పట్ల హన్మంతాచార్యులు గారు, సలహాదారులు, మెతుకుసీమ సంస్థ.
శ్రీ తల్లోజు యాదవాచార్యులు గారు, ప్రముఖ పద్య కవి. సలహాదారులు మెతుకుసీమ.

సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమానంతరం భోజనం స్వీకరించి నిష్క్రమిద్దాం.

నిర్వహణ
మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ
సంగారెడ్డి.

1 కామెంట్‌: